Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దేశంలో ప్రతి రోజూ 11 మంది మైనర్లపై అత్యాచారాలు...

పాకిస్థాన్ కేవలం ఉగ్రదేశంగానే కాదు... అత్యాచారాల కేంద్రంగా కూడా ముద్రపడింది. ఆ దేశంలో ప్రతి రోజూ సగటున 11 మంది బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నట్టు ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంద

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (11:31 IST)
పాకిస్థాన్ కేవలం ఉగ్రదేశంగానే కాదు... అత్యాచారాల కేంద్రంగా కూడా ముద్రపడింది. ఆ దేశంలో ప్రతి రోజూ సగటున 11 మంది బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నట్టు ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా గత యేడాదితో పోల్చితే పాక్‌లో బాల, బాలికలపై అత్యాచారాల కేసుల సంఖ్య పదిశాతం పెరినట్టు తెలుస్తోంది. 
 
2015వ సంవత్సరంలో బాలలపై అత్యాచారాల కేసులు 3,768 నమోదుకాగా, 2016లో ఈ కేసుల సంఖ్య 4,139 కి చేరుకుందని బాలలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సాహిల్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ తన నివేదికలో వెల్లడించింది. గత ఏడాది 2,410 మంది అమ్మాయిలు, 1,729 మంది బాలురు లైంగికంగా వేధింపులకు గురయ్యారని తేలింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం