Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దేశంలో ప్రతి రోజూ 11 మంది మైనర్లపై అత్యాచారాలు...

పాకిస్థాన్ కేవలం ఉగ్రదేశంగానే కాదు... అత్యాచారాల కేంద్రంగా కూడా ముద్రపడింది. ఆ దేశంలో ప్రతి రోజూ సగటున 11 మంది బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నట్టు ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంద

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (11:31 IST)
పాకిస్థాన్ కేవలం ఉగ్రదేశంగానే కాదు... అత్యాచారాల కేంద్రంగా కూడా ముద్రపడింది. ఆ దేశంలో ప్రతి రోజూ సగటున 11 మంది బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నట్టు ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా గత యేడాదితో పోల్చితే పాక్‌లో బాల, బాలికలపై అత్యాచారాల కేసుల సంఖ్య పదిశాతం పెరినట్టు తెలుస్తోంది. 
 
2015వ సంవత్సరంలో బాలలపై అత్యాచారాల కేసులు 3,768 నమోదుకాగా, 2016లో ఈ కేసుల సంఖ్య 4,139 కి చేరుకుందని బాలలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సాహిల్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ తన నివేదికలో వెల్లడించింది. గత ఏడాది 2,410 మంది అమ్మాయిలు, 1,729 మంది బాలురు లైంగికంగా వేధింపులకు గురయ్యారని తేలింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం