Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ మహిళకు అమెరికా అవార్డు.. సాహస స్త్రీగా ఎంపిక..!

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (09:43 IST)
పాకిస్థాన్ దేశ మహిళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పెరుగుతోంది. గత ఏడాది అక్షర సాహసి యూసఫ్ జాయ్ మలాలాకు అత్యున్నత నోబెల్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశానికి చెందిన మరో మహిళకు  అమెరికా అవార్డు దక్కింది. 
 
పాక్‌లో ఓ ఎన్జీవో సంస్థను స్థాపించి తమ దేశంతోపాటు అంతర్జాతీయంగా మహిళల హక్కుల కోసం నిత్యం పోరాడుతున్న టాబాస్సమ్ అద్నాన్ అనే పాక్ మహిళను అమెరికా గుర్తించింది. దీంతో ఆమెను 2015కుగానూ అంతర్జాతీయ మహిళా సాహస అవార్డుకు ఎంపిక చేసింది.
 
అద్నాన్ బాల్యం వివాహ బాధితురాలు. ఆమెకు 13 ఏళ్ల వయసులోనే పెళ్లి జరిగింది. అనంతరం అత్తగారింట్లో నరకయాతన అనుభవించడంతో ధైర్యంగా తన 20 ఏట భర్తకు విడాకులిచ్చి అనంతరం ఓ ఎన్జీవో సంస్థను స్థాపించి పరువు హత్యలు, బాలికల విద్య, వరకట్నం వేధింపులు వంటి పలు సామాజిక సమస్యలపై ఆమె పోరాటం చేస్తూవస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

Show comments