Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ మహిళకు అమెరికా అవార్డు.. సాహస స్త్రీగా ఎంపిక..!

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (09:43 IST)
పాకిస్థాన్ దేశ మహిళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పెరుగుతోంది. గత ఏడాది అక్షర సాహసి యూసఫ్ జాయ్ మలాలాకు అత్యున్నత నోబెల్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశానికి చెందిన మరో మహిళకు  అమెరికా అవార్డు దక్కింది. 
 
పాక్‌లో ఓ ఎన్జీవో సంస్థను స్థాపించి తమ దేశంతోపాటు అంతర్జాతీయంగా మహిళల హక్కుల కోసం నిత్యం పోరాడుతున్న టాబాస్సమ్ అద్నాన్ అనే పాక్ మహిళను అమెరికా గుర్తించింది. దీంతో ఆమెను 2015కుగానూ అంతర్జాతీయ మహిళా సాహస అవార్డుకు ఎంపిక చేసింది.
 
అద్నాన్ బాల్యం వివాహ బాధితురాలు. ఆమెకు 13 ఏళ్ల వయసులోనే పెళ్లి జరిగింది. అనంతరం అత్తగారింట్లో నరకయాతన అనుభవించడంతో ధైర్యంగా తన 20 ఏట భర్తకు విడాకులిచ్చి అనంతరం ఓ ఎన్జీవో సంస్థను స్థాపించి పరువు హత్యలు, బాలికల విద్య, వరకట్నం వేధింపులు వంటి పలు సామాజిక సమస్యలపై ఆమె పోరాటం చేస్తూవస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

Show comments