Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ సైన్యం ఏనాడో ఓడిపోయింది.. ఓడిన దళాలను పట్టించుకోం : బంగ్లాదేశ్ ప్రధాని

పాకిస్థాన్ సైన్యంపై బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా మరోమారు మండిపడ్డారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ... "పాక్ సైన్యం ఏనాడో ఓడిపోయింది. మేము వారిని 1971 యుద్ధంలో ఒడించాం. ఓడిపోయిన దళాలను కలిగిన్న పాక్

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (11:53 IST)
పాకిస్థాన్ సైన్యంపై బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా మరోమారు మండిపడ్డారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ... "పాక్ సైన్యం ఏనాడో ఓడిపోయింది. మేము వారిని 1971 యుద్ధంలో ఒడించాం. ఓడిపోయిన దళాలను కలిగిన్న పాక్, ఏం చెప్పినా మేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు" అని హసీనా అన్నారు. 
 
ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక బంధాలు కొనసాగుతాయని తెలిపారు. భారత్, పాక్ మధ్య ఇటీవలి కాలంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. ఈ ఉద్రిక్తతలకు పాకిస్థానే ప్రధాన కారణమని ఆమె ఆరోపించారు. 
 
ఇకపోతే... నవంబరులో ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన సార్క్ సదస్సు రద్దు కావడానికి ప్రధాన కారణం పాకిస్థానేనని చెప్పారు. యుద్ధ నేరాలు చేసిన వారికి తమ దేశం మరణశిక్షలను అమలు చేస్తుంటే, వాటిని నిరసిస్తూ, ఇస్లామాబాద్‌లో ప్రదర్శనలు జరుగుతుండటంతోనే తాము సార్క్ సమావేశాలకు హాజరు కారాదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments