Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ సైన్యం ఏనాడో ఓడిపోయింది.. ఓడిన దళాలను పట్టించుకోం : బంగ్లాదేశ్ ప్రధాని

పాకిస్థాన్ సైన్యంపై బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా మరోమారు మండిపడ్డారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ... "పాక్ సైన్యం ఏనాడో ఓడిపోయింది. మేము వారిని 1971 యుద్ధంలో ఒడించాం. ఓడిపోయిన దళాలను కలిగిన్న పాక్

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (11:53 IST)
పాకిస్థాన్ సైన్యంపై బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా మరోమారు మండిపడ్డారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ... "పాక్ సైన్యం ఏనాడో ఓడిపోయింది. మేము వారిని 1971 యుద్ధంలో ఒడించాం. ఓడిపోయిన దళాలను కలిగిన్న పాక్, ఏం చెప్పినా మేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు" అని హసీనా అన్నారు. 
 
ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక బంధాలు కొనసాగుతాయని తెలిపారు. భారత్, పాక్ మధ్య ఇటీవలి కాలంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. ఈ ఉద్రిక్తతలకు పాకిస్థానే ప్రధాన కారణమని ఆమె ఆరోపించారు. 
 
ఇకపోతే... నవంబరులో ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన సార్క్ సదస్సు రద్దు కావడానికి ప్రధాన కారణం పాకిస్థానేనని చెప్పారు. యుద్ధ నేరాలు చేసిన వారికి తమ దేశం మరణశిక్షలను అమలు చేస్తుంటే, వాటిని నిరసిస్తూ, ఇస్లామాబాద్‌లో ప్రదర్శనలు జరుగుతుండటంతోనే తాము సార్క్ సమావేశాలకు హాజరు కారాదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments