Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ మీడియా ఘోర తప్పిదం: పాకిస్థాన్ అధ్యక్షుడు మన్మోహన్ సింగ్!

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (16:58 IST)
పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్ మెంట్ ఎకనామిక్స్ (పీఐడీఈ) ఘోర తప్పిదం చేసింది. ఇస్లామాబాద్‌లో ఉన్న ఈ మీడియా సంస్థ ఈ నెల 28న స్నాతకోత్సవం జరుపుకోనుంది. ఈ కార్యక్రమానికి వారు పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్‌ను ఆహ్వానించాలని నిర్ణయించారు. 
 
మమ్నూన్ అధ్యక్షతన స్నాతకోత్సవం జరపాలని సంస్థ భావించింది. అయితే, ఆహ్వాన పత్రాల్లో 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్, మన్మోహన్ సింగ్' అని పేర్కొన్నారు. దున్యా న్యూస్ మీడియా సంస్థ ఈ ఘోరతప్పిదాన్ని ఎత్తిచూపింది. తప్పును గుర్తించి నాలుక్కరుచుకున్న పీఐడీఈ అధికారులు వెంటనే దాన్ని సవరించారు. 
 
అయితే, అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఎంతోమంది ప్రముఖులకు ఆహ్వాన పత్రాలు వెళ్ళిపోయాయి. దీనిపై వ్యాఖ్యానించడానికి పీఐడీఈ అధికారులెవరూ ముందుకు రాలేదు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments