Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగిలించారనీ.. నడిరోడ్డులో నగ్నంగా ఊరేగించారు... ఎక్కడ?

Webdunia
సోమవారం, 9 మే 2016 (09:38 IST)
దుకాణం నుంచి కర్బూజ కాయలు దొంగిలించారనే కారణంతో ఇద్దరు చిన్నారులను నడిరోడ్డులో నగ్నంగా ఊరేగించారు ఆ దుకాణం యజమానులు. ఈ సంఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. ఇప్పుడీ సంఘటన పెను వివాదంలా మారింది. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుకాణం యజమానులు ముగ్గురిని పాకిస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
పోలీస్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. కర్బూజ కాయలను దొంగిలించారని బాషారత్ (9), ఇర్ఫాన్ (13) అనే ఇద్దరు చిన్నారులను నానా హింసలు పెట్టి వీధుల్లో బట్టలు లేకుండా నగ్నంగా ఊరేగించారు. అంతటితో ఆగకుండా చిన్నారులను దుర్భాషలాడుతూ చిత్రహింసలకు కూడా గురి చేశారు. ఈ తతంగాన్నంతా వీడియో కూడా తీశారు. ఈ వీడియోనే ఆ దుకాణం యజమానుల మెడకు చుట్టుకుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veeramallu: ఈసారి డేట్ మారదు, ఇండస్ట్రీ రికార్డులు మారతాయి : దర్శకుడు జ్యోతికృష్ణ

Mahesh Babu: ఏ మాయ చేసావేలో మహేష్ బాబు నటించివుంటే ఎలా వుంటుంది?

Tamannaah: విజయ్‌తో బ్రేకప్ తర్వాత హ్యాపీగా వున్న తమన్నా.. ఫోటోలు వైరల్

Fish Venkat: ఫిష్​ వెంకట్​ మళ్ళీ అనారోగ్యంతో వెంటిలేటర్ పై చికిత్స !

HariHara : పులుల్ని వేటాడే బెబ్బులిగా హరిహరవీరమల్లు ట్రైలర్ ఆకట్టుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం