Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం.. పాక్ అడ్డు!

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (13:11 IST)
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు పాకిస్థాన్ అడ్డు పడుతోంది. ఐరాసలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు అమెరికా మద్దతిస్తుందంటూ అధ్యక్షుడు బరాక్ ఒబామా హామీ ఇవ్వడంపై పాకిస్థాన్ వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. 
 
పాక్ జాతీయ భద్రత, విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ మాట్లాడుతూ, ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు అమెరికా మద్దతు ఇవ్వడమంటే ఆగ్నేయాసియాలో శాంతి, స్థిరత్వానికి పాతర వేయడమేనని వ్యాఖ్యానించారు. 
 
అంతేగాక, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‌లో భారత్‌కు సభ్యత్వం ఇవ్వడాన్ని కూడా తమదేశం వ్యతిరేకిస్తోందని తెలిపారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments