Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ జైళ్ళలో 471 మంది భారతీయులు.. విడుదలకు మార్గమేది?

పాకిస్థాన్ జైళ్లలో 471 మంది భారతీయులు మగ్గుతున్నారు. వీరిలో 418 మంది జాలర్లు ఉన్నారు. వీరందరి విడుదలకు మార్గం కనిపించడం లేదు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం స

Webdunia
సోమవారం, 30 జులై 2018 (10:59 IST)
పాకిస్థాన్ జైళ్లలో 471 మంది భారతీయులు మగ్గుతున్నారు. వీరిలో 418 మంది జాలర్లు ఉన్నారు. వీరందరి విడుదలకు మార్గం కనిపించడం లేదు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం సుప్రీంకోర్టుకు ఒక నివేదికను సమర్పించింది.
 
ఈ నివేదికలో భారత్‌ జైళ్లలో 357 పాకిస్థానీయులు ఉన్నారని, వారిలో 108 మంది మత్స్యకారులని పేర్కొంది. 2016లో భారత్‌ 114 మంది పాక్‌ ఖైదీలను విడుదల చేయగా, పాకిస్థాన్‌ 941 మంది ఖైదీలను విడుదల చేసింది. 
 
ఖైదీల సమస్యపై చర్చించడానికి ఇరు దేశాల ప్రతినిధులతో 2007 జనవరిలో న్యాయ కమిటీ ఏర్పాటయింది. ఇందులో ఒక్కో దేశం తరఫున నలుగురు విశ్రాంత న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. అయితే రెండు దేశాల మధ్య చర్చలు రద్దవడంతో 2013 తరువాత ఈ కమిటీ సమావేశం జరగడం లేదు. ఫలితంగా పాక్ జైళ్ళలో భారతీయ జాలర్లు మగ్గుతున్నారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments