Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో భారీ వర్షాలు.. 102కి చేరిన మృతుల సంఖ్య.. 64 మంది గల్లంతు

సెల్వి
ఆదివారం, 29 సెప్టెంబరు 2024 (11:06 IST)
Nepal Floods
నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి 102కు చేరుకుందని అధికారులు తెలిపారు. శుక్రవారం నుండి తూర్పు, మధ్య నేపాల్‌లోని పెద్ద ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.
 
సాయుధ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 64 మంది గల్లంతయ్యారు. 45మంది గాయపడ్డారు. ఖాట్మండు వ్యాలీలో అత్యధికంగా 48 మంది మరణించారు. 
 
కనీసం 195 ఇళ్లు, ఎనిమిది వంతెనలు దెబ్బతిన్నాయి. భద్రతా సిబ్బంది దాదాపు 3,100 మందిని రక్షించారు. ఖాట్మండు లోయలో 40-45 ఏళ్లలో ఇంత విధ్వంసకర వరదలు ఎన్నడూ చూడలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
 
 మృతుల సంఖ్య 102కు చేరుకుందని సాయుధ పోలీసు దళం ఒక ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments