Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో భారీ వర్షాలు.. 102కి చేరిన మృతుల సంఖ్య.. 64 మంది గల్లంతు

సెల్వి
ఆదివారం, 29 సెప్టెంబరు 2024 (11:06 IST)
Nepal Floods
నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి 102కు చేరుకుందని అధికారులు తెలిపారు. శుక్రవారం నుండి తూర్పు, మధ్య నేపాల్‌లోని పెద్ద ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.
 
సాయుధ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 64 మంది గల్లంతయ్యారు. 45మంది గాయపడ్డారు. ఖాట్మండు వ్యాలీలో అత్యధికంగా 48 మంది మరణించారు. 
 
కనీసం 195 ఇళ్లు, ఎనిమిది వంతెనలు దెబ్బతిన్నాయి. భద్రతా సిబ్బంది దాదాపు 3,100 మందిని రక్షించారు. ఖాట్మండు లోయలో 40-45 ఏళ్లలో ఇంత విధ్వంసకర వరదలు ఎన్నడూ చూడలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
 
 మృతుల సంఖ్య 102కు చేరుకుందని సాయుధ పోలీసు దళం ఒక ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments