Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రలోనే అనంతలోకాలకు చేరుకున్న 100 మంది గ్రామస్థులు... ఎక్కడ?

ఠాగూర్
శుక్రవారం, 24 మే 2024 (13:44 IST)
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన పాపువా న్యూగినియాలో విషాదం చోటుచేసుకుంది. కొండ చరియలు విరిగిపడటంతో వంద మందికిపై గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కొండ చరియలు ఓ గ్రామంపై పడ్డాయి. దీంతో గాఢ నిద్రలో ఉన్న ఆ గ్రామస్థులు నిద్రలోనే అనంతలోకాలకు చేరుకున్నారు. అంతేకాకుండా, కొండ చరియలు విరిగిపడటంతో ఆ గ్రామం మొత్తం నేలమట్టమైంది. రాజధాని పోర్ట్ మోరెస్బీకి 600 కిలోమీటర్ల దూరంలోని కావోకలం అనే గ్రామంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. 
 
గ్రామస్థులు గాఢనిద్రలో ఉన్న సమయంలో కొండ చరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికుల సమాచారం. అయితే, మృతుల సంఖ్యపై అధికారులు మాత్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు. అలాగే, సహాయ చర్యలకు కూడా వర్షం అడ్డంకిగా మారింది. ఈ ఘటనపై ప్రధాని జేమ్స్ మార్పే తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments