Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యం ఎలా వుంది? అని అడిగేందుకు వెళ్తే కరోనా వైరస్ సోకింది...

Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (18:02 IST)
కరోనా వైరెస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటివరకూ ప్రపంచంలో 25 దేశాల్లో ఈ వైరెస్ వ్యాపించి వుంది. వైరస్ సోకిన రోగులను ప్రత్యేక వార్డుల్లో వుంచి చికిత్స అందిస్తున్నారు. ఐతే తాజాగా యూఎఇలో వుంటున్న ఓ భారతీయుడికి కరోనా వైరెస్ సోకినట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీనితో ఆందోళన వ్యక్తమవుతోంది. 
 
కాగా యూఎఇలో ఇప్పటివరకూ 8 కరోనా వైరెస్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒకటి భారతదేశానికి చెందిన వ్యక్తి కూడా వున్నది. ఇతడు కరోనా వైరెస్ సోకిన రోగిని పరామర్శించేందుకు వెళ్లడంతో అది అతడికి వ్యాపించినట్లు వైద్యులు చెపుతున్నారు. వైరస్ సోకిన వ్యక్తులను విడిగా ఐసోలేటెడ్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నప్పటికీ యూఎఇలో భయభ్రాంతులు వ్యక్తమవుతున్నాయి.
 
ఇదిలావుంటే కరోనా వైరెస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ వైరెస్ వ్యాప్తి ఎంతమాత్రం ఆగడటంలేదు. వివిధ దేశాలకు వ్యాపిస్తూనే వుంది. ఇది ఇలాగే సాగితే ప్రపంచంలో మరిన్ని దేశాలకు ఈ వైరెస్ వ్యాపించే ప్రమాదం వుందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. కరోనా కోరలు చాచడంతో చైనా నుంచి రవాణా మార్గాలను పలు దేశాలు నిషేధించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments