Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయుధాలను అమ్మడం కోసం రష్యాకు కిమ్ రైలు ప్రయాణం

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (10:46 IST)
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఈ నెలలో రష్యాకు వెళ్లి ఆయుధ విక్రయాల కోసం అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ కానున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏడాదిన్నర కాలంగా యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌తో వ్యవహరించడానికి రష్యా ఉత్తర కొరియా నుండి ఆయుధాలను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. 
 
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆయుధాల విక్రయాలపై చర్చల కోసం ఈ నెలలో రష్యాలో పర్యటించనున్నారు. ఈ సమావేశం తూర్పు రష్యాలోని వ్లాడివోస్టాక్‌లో జరుగుతుందని యునైటెడ్ స్టేట్స్ నివేదించింది. కిమ్ జాంగ్ ఉన్ ఎక్కువగా రైలులో ప్రయాణిస్తుంటారు.
 
అందుకోసం ప్రత్యేక భద్రతా సౌకర్యాలతో కూడిన రైలును ఉపయోగించనున్నారు. అతను కొన్ని సార్లు మాత్రమే విమానంలో ప్రయాణించారు. గతంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిసేందుకు కిమ్‌ రైలు ఎక్కారు. అదే విధంగా ఉక్రెయిన్‌లో యుద్ధం తర్వాత పుతిన్ విమాన ప్రయాణానికి బదులు రైలులో ఎక్కువగా ప్రయాణిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments