స్లిమ్ ఫిగర్‌తో వార్తల్లో నిలిచిన కిమ్ జాంగ్ - ఉన్

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (14:08 IST)
kim
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ -ఉన్ తన స్లిమ్ ఫిగర్‌తో వార్తల్లో నిలిచాడు. గుర్తుపట్టలేని విధంగా స్లిమ్‌గా వున్నాడు. వార్షిక అధికార పార్టీ సమావేశంలో ఆయన మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించారు.  
 
ఈ నెల ప్రారంభంలో  కొరియా వర్కర్స్ పార్టీ 8వ కేంద్ర కమిటీ యొక్క 4వ ప్లీనరీ సమావేశంలో మొదటిసారి బహిరంగంగా కనిపించినప్పుడు, అతను చాలా సన్నగా కనిపించాడు.
 
అధికార వర్కర్స్ పార్టీ కేంద్ర కమిటీ ప్లీనరీ సమావేశానికి కిమ్ జాంగ్ ఉన్ అధ్యక్షత వహించారు. కానీ సమావేశంలో కిమ్ చేసిన వ్యాఖ్యలు మీడియాకు రాలేదు. ప్లీనరీ సమావేశం 2021 సంవత్సరానికి ప్రధాన పార్టీ,  విధానాల అమలుపై చర్చించినట్లు ఆ దేశ మీడియా ఊటంకించింది.
 
ఇకపోతే కిమ్, అధిక బరువును కలిగివున్నారు. ఈయనకు ధూమపానం సంవత్సరాలుగా వున్నట్లు ఊహాగానాలున్నాయి. ముఖ్యంగా అతని కుటుంబానికి గుండె జబ్బుల చరిత్ర ఉంది. 2025లో చైనాతో తన సరిహద్దును తిరిగి తెరిచే వరకు తక్కువ ఆహారం తినాలని కిమ్ అక్టోబర్‌లో తన పౌరులకు చెప్పారు, అయితే ఈ ఏడాది మాత్రమే ఉత్తర కొరియా సుమారు 860,000 టన్నుల ఆహారం తక్కువగా ఉందని ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ అంచనా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments