Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర కొరియా అణు పరీక్ష.. 5.1 తీవ్రతతో భూప్రకంపనలు

ఉత్తర కొరియా మరో అణు పరీక్ష నిర్వహించిందని దక్షిణ కొరియా, జపాన్ దేశాలు వెల్లడించాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేశామని, దానిని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పరిశీల

Webdunia
ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (11:41 IST)
ఉత్తర కొరియా మరో అణు పరీక్ష నిర్వహించిందని దక్షిణ కొరియా, జపాన్ దేశాలు వెల్లడించాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేశామని, దానిని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పరిశీలించారని చెబుతూ ఫోటోలు విడుదల చేసింది. అలా విడుదల చేసిన కొన్ని గంటల్లోనే అణుపరీక్షను ఉత్తరకొరియా నిర్వహించిందని దక్షిణ కొరియా తెలిపింది. 
 
అణు పరీక్షల నేపథ్యంలో ఉత్తరకొరియాలోని ఈశాన్య ప్రాంతమైన సున్‌ గ్జిబేగమ్‌‌లో 5.1 తీవ్రతతో పేలుడు సంభవించిందని దక్షిణకొరియా తెలిపింది. ఈ పేలుడు ధాటికి ఉత్తరకొరియాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించిందని దక్షిణ కొరియా వెల్లడించింది. దీనిని జపాన్ నిర్ధారించింది. కాగా, ఈ తాజా పరీక్షతో ఉత్తరకొరియా ఇప్పటివరకు ఆరు అణు పరీక్షలు నిర్వహించినట్టైంది. గత ఏడాది రెండు అణుపరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments