Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాకు అభినందనలు తెలిపిన కిమ్... కూరగాయల కొరతను?

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (14:26 IST)
అమెరికా విమర్శలు కురిపించినప్పటికీ.. వింటర్‌ ఒలింపిక్స్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు చైనాకు అభినందనలుఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌ తెలిపారు. 
 
అమెరికా, దాని మిత్ర దేశాల నుండి బెదిరింపులు, శత్రు విధానాలను అణచివేసేందుకు చైనాతో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తామని ఆ సందేశంలో పేర్కొన్నారు. ఈ మేరకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కి సందేశాన్ని పంపినట్లు అక్కడి మీడియా తెలిపింది.
 
మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ సాగు బాటపట్టారు. దేశ ప్రజ ఆహార ప్రమాణాలను పెంచే దిశగా కూరగాయల కొరతను అధిగమించేందుకు సిద్ధమయ్యారు. 
 
దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన హమ్‌హంగ్ సమీపంలో అతిపెద్ద గ్రీన్ హౌస్ వ్యవసాయ క్షేత్రానికి శంకుస్థాపన చేశారు. 

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments