Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ శిబిరాలపై దాడి జరగలేదు... భారత్ అవాస్తవం చెప్తోంది... పాకిస్తాన్ జనరల్

నియంత్రణ రేఖ వెంబడి కుక్కల్లా దొంగచాటుగా చొరబడుతున్న ఉగ్రవాదులను ఏరివేత కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20, 21వ తేదీల్లో వారి స్థావరాలను ధ్వంసం చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది. రాకెట్ లాంఛర్లు, యాంటీ-ట్యా

Webdunia
మంగళవారం, 23 మే 2017 (18:53 IST)
నియంత్రణ రేఖ వెంబడి కుక్కల్లా దొంగచాటుగా చొరబడుతున్న ఉగ్రవాదులను ఏరివేత కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20, 21వ తేదీల్లో వారి స్థావరాలను ధ్వంసం చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది. రాకెట్ లాంఛర్లు, యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్ వంటి ఆయుధాలను ప్రయోగించి వారిని మట్టుబెట్టినట్లు మేజ‌ర్ జ‌న‌ర‌ల్ అశోక్ నరులా ప్రకటించారు.
 
ఐతే ఈ ప్రకటనను తోసిపుచ్చింది పాకిస్తాన్ సైనికాధికారి. పాక్ ఎల్వోసీ వెంట ఎలాంటి దాడులు జరుగలేదని తెలిపింది. భారత్ చేసేవన్నీ అసత్య ప్రచారమంటూ చెప్పుకొచ్చింది. పాకిస్థాన్ మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఆసిఫ్ గఫూర్ ట్విట్టర్లో స్పందిస్తూ, ఎల్‌వోసీ వెంట ఉన్న నౌషెరాలోని త‌మ స్థావ‌రాల‌ను ధ్వంసం చేసిన‌ట్లు భార‌త్ చేస్తోన్న వ్యాఖ్య‌లు అంతా అస‌త్య‌మని కొట్టిపారేశారు. కాగా గతంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిపినపుడు కూడా ఇదే వాదన చేసింది పాకిస్తాన్.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments