Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ శిబిరాలపై దాడి జరగలేదు... భారత్ అవాస్తవం చెప్తోంది... పాకిస్తాన్ జనరల్

నియంత్రణ రేఖ వెంబడి కుక్కల్లా దొంగచాటుగా చొరబడుతున్న ఉగ్రవాదులను ఏరివేత కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20, 21వ తేదీల్లో వారి స్థావరాలను ధ్వంసం చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది. రాకెట్ లాంఛర్లు, యాంటీ-ట్యా

Webdunia
మంగళవారం, 23 మే 2017 (18:53 IST)
నియంత్రణ రేఖ వెంబడి కుక్కల్లా దొంగచాటుగా చొరబడుతున్న ఉగ్రవాదులను ఏరివేత కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20, 21వ తేదీల్లో వారి స్థావరాలను ధ్వంసం చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది. రాకెట్ లాంఛర్లు, యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్ వంటి ఆయుధాలను ప్రయోగించి వారిని మట్టుబెట్టినట్లు మేజ‌ర్ జ‌న‌ర‌ల్ అశోక్ నరులా ప్రకటించారు.
 
ఐతే ఈ ప్రకటనను తోసిపుచ్చింది పాకిస్తాన్ సైనికాధికారి. పాక్ ఎల్వోసీ వెంట ఎలాంటి దాడులు జరుగలేదని తెలిపింది. భారత్ చేసేవన్నీ అసత్య ప్రచారమంటూ చెప్పుకొచ్చింది. పాకిస్థాన్ మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఆసిఫ్ గఫూర్ ట్విట్టర్లో స్పందిస్తూ, ఎల్‌వోసీ వెంట ఉన్న నౌషెరాలోని త‌మ స్థావ‌రాల‌ను ధ్వంసం చేసిన‌ట్లు భార‌త్ చేస్తోన్న వ్యాఖ్య‌లు అంతా అస‌త్య‌మని కొట్టిపారేశారు. కాగా గతంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిపినపుడు కూడా ఇదే వాదన చేసింది పాకిస్తాన్.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments