Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి వేడుకల్లో మాంసాహార విందు.. నివ్వెరపోయిన హిందువులు

ఠాగూర్
ఆదివారం, 10 నవంబరు 2024 (15:48 IST)
బ్రిటన్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆ దేశ ప్రధాని కీవ్ స్మార్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వేడుకల్లో పాల్గొన్న హిందువులకు ప్రత్యేక విందు పార్టీ ఇచ్చారు. దీంతో పండగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అయితే, ఈ వేడుకలు పూర్తయి విందుకు హాజరైన తర్వాత వారంతా నివ్వెరపోయారు. విందులో మందు, మాంసం వడ్డించడమే దీనికి కారణం. 
 
పండుగ నాడు మాంసాహారం వడ్డించడంపై వారు మండిపడుతున్నారు. ప్రధాని కీవ్ స్టార్మర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. గతేడాది అప్పటి ప్రధాని రిషి సునాక్ ఇచ్చిన దీపావళి విందులో శాఖాహార వంటకాలే తప్ప మాంసాహారం వడ్డించలేదని గుర్తుచేశారు.
 
గతేడాది మాత్రమే కాదు.. దాదాపుగా 14 యేళ్ల నుంచి యూకే ప్రధాని పీఠంపై ఎవరున్నా సరే ఏటా దీపావళి నాడు హిందువులకు విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని హిందూ కమ్యూనిటీకి చెందిన బ్రిటన్ పౌరుడు ఒకరు తెలిపారు. ఈ 14 సంవత్సరహాల్లో ఏనాడూ దీపావళి విందులో మాంసాహారం చేర్చలేదని వివరించారు. విందు ఏర్పాటు విషయంలో సందేహాలుంటే హిందువులను సంప్రదించాల్సిందని, ఇది ముమ్మాటికీ ప్రధాని కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments