దీపావళి వేడుకల్లో మాంసాహార విందు.. నివ్వెరపోయిన హిందువులు

ఠాగూర్
ఆదివారం, 10 నవంబరు 2024 (15:48 IST)
బ్రిటన్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆ దేశ ప్రధాని కీవ్ స్మార్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వేడుకల్లో పాల్గొన్న హిందువులకు ప్రత్యేక విందు పార్టీ ఇచ్చారు. దీంతో పండగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అయితే, ఈ వేడుకలు పూర్తయి విందుకు హాజరైన తర్వాత వారంతా నివ్వెరపోయారు. విందులో మందు, మాంసం వడ్డించడమే దీనికి కారణం. 
 
పండుగ నాడు మాంసాహారం వడ్డించడంపై వారు మండిపడుతున్నారు. ప్రధాని కీవ్ స్టార్మర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. గతేడాది అప్పటి ప్రధాని రిషి సునాక్ ఇచ్చిన దీపావళి విందులో శాఖాహార వంటకాలే తప్ప మాంసాహారం వడ్డించలేదని గుర్తుచేశారు.
 
గతేడాది మాత్రమే కాదు.. దాదాపుగా 14 యేళ్ల నుంచి యూకే ప్రధాని పీఠంపై ఎవరున్నా సరే ఏటా దీపావళి నాడు హిందువులకు విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని హిందూ కమ్యూనిటీకి చెందిన బ్రిటన్ పౌరుడు ఒకరు తెలిపారు. ఈ 14 సంవత్సరహాల్లో ఏనాడూ దీపావళి విందులో మాంసాహారం చేర్చలేదని వివరించారు. విందు ఏర్పాటు విషయంలో సందేహాలుంటే హిందువులను సంప్రదించాల్సిందని, ఇది ముమ్మాటికీ ప్రధాని కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments