Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివుడిని చూడాలంటే కైలాస దేశానికి రండి.. నిత్యానంద ఆఫర్

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (19:17 IST)
పరమ శివుడుని ప్రత్యక్షంగా చూపిస్తానని వివాదాల స్వామి నిత్యానంద అంటున్నాడు. దేశం విడిచి పారిపోయిన స్వామివారు మళ్లీ కొత్త జిమ్మిక్కులు మొదలు పెట్టాడు. శివుడి దర్శనం పేరుతో కైలాస్‌ టూర్‌ ప్యాకేజీని ప్రకటించాడు. ఏకంగా శివుణ్నే చూపిస్తా..రా రమ్మని పిలుస్తున్నాడు. తనకు తాను సొంతంగా కైలాస దేశాన్ని ప్రకటించుకున్న నిత్యానంద మళ్లీ హైలెట్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు.
 
శివుణ్ని చూడాలంటే కైలాస దేశానికి రావాలంటూ భక్తులకు ఓ ఆఫర్‌ ఇచ్చాడు.వివాదాస్పద స్వామీజీ నిత్యానంద . రెండు రాత్రులు, మూడు పగళ్లు తన దేశంలో ఉండే భాగ్యం కల్పిస్తానని… ఈ అవకాశం పొందాలంటే ముందు వీసాకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నాడు. భక్తులు సొంత ఖర్చులతో ఆస్ట్రేలియాకు వస్తే… అక్కడి నుంచి కైలాస దేశానికి చార్టెడ్‌ ఫ్లైట్స్‌ అందుబాటులో ఉంటాయని చెప్పాడు నిత్యానంద. ఈ-మెయిల్‌ ద్వారా కైలాస దేశానికి వీసా కోసం అప్లై చేసుకోవాలని సూచిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments