Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో, ఇస్తాంబుల్‌లో జంట పేలుళ్లు.. 80 మందికి పైగా మృతి

నైజీరియాలో టెర్రరిస్టులు మళ్లీ పెచ్చరిల్లిపోయారు. మారణహోమం సృష్టించారు. రద్దీగా ఉన్న ఓ మార్కెట్‌లో ఇద్దరు మహిళలు ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దాడిలో 45 మంది మృతి చెందారు. 33 మందికి గాయాలపాలయ్యారు. ఈ దాడిక

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2016 (11:09 IST)
నైజీరియాలో టెర్రరిస్టులు మళ్లీ పెచ్చరిల్లిపోయారు. మారణహోమం సృష్టించారు. రద్దీగా ఉన్న ఓ మార్కెట్‌లో ఇద్దరు మహిళలు ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దాడిలో 45 మంది మృతి చెందారు. 33 మందికి గాయాలపాలయ్యారు. ఈ దాడికి పాల్పడినది బోకోహారమ్‌కు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు. 
 
మరోవైపు టర్కీ ముఖ్యనగరమైన ఇస్తాంబుల్‌లో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 30 మంది దుర్మరణం చెందారు. మరో 180 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి ఈ పేలుళ్లు సంభవించాయి. మృతుల్లో ఎక్కువమంది పోలీసులు ఉన్నట్లు సమాచారం. పోలీసులే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు తెలియవచ్చింది. తొలి పేలుడు ఫుట్‌బాల్‌ స్టేడియం బయట జరగగా.. రెండోది ఓ పార్క్‌ ఆవరణలో జరిగినట్లు సమాచారం. 
 
ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ అనంతరం అభిమానులంతా ఇళ్లకు చేరుకున్న తర్వాత పేలుడు సంభవించడంతో ప్రాణనష్టం తగ్గిందని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments