Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు పట్టాలపై ట్యాంకర్ లారీ- పెట్రోల్ కోసం బాటిల్స్‌తో వెళ్లిన 55 మంది మృతి

Webdunia
మంగళవారం, 7 మే 2019 (12:58 IST)
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. అలాంటి తరుణంలో రైలు పట్టాలపై పెట్రోల్‌తో నిండిన లారీ బోల్తా పడింది. అందులో పెట్రోల్, డీజిల్ అంతా వృధా అవుతోంది. దీన్ని చూసిన జనం వూరుకుంటారా? అంతే వాటర్ బాటిల్స్ పట్టుకెళ్లారు. వృధా అవుతున్న పెట్రోల్‌ను ఇంటికి తెచ్చుకునేందుకు ఎగబడ్డారు. అయితే అదే వారి పాలిట శాపం అయ్యింది. 
 
ట్యాంకర్ లారీ నుంచి పెట్రోల్ పట్టేందుకు వెళ్లిన 55 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన ఆఫ్రికా దేశమైన నైజరిల్‌‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నైజిరిన్‌లో అదుపు తప్పిన ట్యాంకర్ లారీ రైలు పట్టాలపై బోల్తా పడింది. ఆ లారీ నుంచి పెట్రోల్ లీక్ కావడం ప్రారంభమైంది. దీన్ని చూసిన ప్రజలు పెట్రోల్‌ను బాటిల్స్‌లో నింపుకున్నారు. 
 
అయితే అనూహ్యంగా ట్యాంకర్ లారీ పేలడంతో దారుణంగా 55 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 30 మందికి పైగా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటవ నైజరిన్‌లోని ఎయిర్‌పోర్టుకు సమీపంలో చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments