Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు పట్టాలపై ట్యాంకర్ లారీ- పెట్రోల్ కోసం బాటిల్స్‌తో వెళ్లిన 55 మంది మృతి

Webdunia
మంగళవారం, 7 మే 2019 (12:58 IST)
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. అలాంటి తరుణంలో రైలు పట్టాలపై పెట్రోల్‌తో నిండిన లారీ బోల్తా పడింది. అందులో పెట్రోల్, డీజిల్ అంతా వృధా అవుతోంది. దీన్ని చూసిన జనం వూరుకుంటారా? అంతే వాటర్ బాటిల్స్ పట్టుకెళ్లారు. వృధా అవుతున్న పెట్రోల్‌ను ఇంటికి తెచ్చుకునేందుకు ఎగబడ్డారు. అయితే అదే వారి పాలిట శాపం అయ్యింది. 
 
ట్యాంకర్ లారీ నుంచి పెట్రోల్ పట్టేందుకు వెళ్లిన 55 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన ఆఫ్రికా దేశమైన నైజరిల్‌‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నైజిరిన్‌లో అదుపు తప్పిన ట్యాంకర్ లారీ రైలు పట్టాలపై బోల్తా పడింది. ఆ లారీ నుంచి పెట్రోల్ లీక్ కావడం ప్రారంభమైంది. దీన్ని చూసిన ప్రజలు పెట్రోల్‌ను బాటిల్స్‌లో నింపుకున్నారు. 
 
అయితే అనూహ్యంగా ట్యాంకర్ లారీ పేలడంతో దారుణంగా 55 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 30 మందికి పైగా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటవ నైజరిన్‌లోని ఎయిర్‌పోర్టుకు సమీపంలో చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments