Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో సింహాలను కూడా వదలి పెట్టని కరోనా..

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (15:01 IST)
Lion
అమెరికాలోని పులులకు తర్వాత సింహాలకు కూడా కరోనా సోకినట్లు తెలియవచ్చింది. ఈ వార్త అగ్రరాజ్యం అమెరికాను వణుకుపుట్టేలా చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రస్తుతం మృగాలకు కూడా కరోనా వైరస్ ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న పులులకు, ప్రస్తుతం పిల్లులకు కూడా కరోనా సోకినట్లు వార్తలు రాగా.. తాజాగా సింహాలను కూడా కరోనా వదిలిపెట్టలేదని సమాచారం.
 
మొట్టమొదటి సారిగా న్యూయార్క్ నగరంలోని పార్కులో పులులకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అదే పార్కులోని సింహాలను కూడా కరోనా సోకినట్లు ధ్రువీకరించారు. దీంతో మొత్తం నాలుగు పులులు, మూడు సింహాలకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments