Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ ఎబోలా కలకలం: మూడేళ్ల బాలుడికి పాజిటివ్‌గా నిర్ధారణ

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (15:57 IST)
మళ్లీ ఎబోలా కలకలం మొదలైంది. కాంగోలో మళ్లీ ఎబోలా కేసు నిర్ధారించబడింది. 2018-2020 వ్యాప్తికి కేంద్రబిందువులలో ఒకటైన తూర్పు నగరం బెని సమీపంలో తాజాగా 3 ఏళ్ల బాలుడు ఎబోలా పాజిటివ్‌గా పరీక్షించబడ్డాడు. 
 
అతడు బుధవారం నాడు ఈ వ్యాధితో మరణించినట్లు ఆరోగ్య మంత్రి జీన్ జాక్వ్స్ మ్బుంగాని ఒక ప్రకటనలో తెలిపారు. వైరస్ బారిన పడిన దాదాపు 100 మంది వ్యక్తులు గుర్తించబడ్డారు. వారిలో ఏవైనా లక్షణాలు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకుంటూ ఉన్నామని అన్నారు.
 
కాంగో యొక్క బయోమెడికల్ లాబొరేటరీ నుండి వచ్చిన అంతర్గత నివేదిక ప్రకారం.. బుట్సిలి పరిసరాల్లోని పసిపిల్లలలో ముగ్గురు కూడా గత నెలలో ఎబోలాకు సంబంధించిన లక్షణాలతో మరణించారని అంటున్నారు. తీవ్రమైన వాంతులు మరియు విరేచనాలు కలిగిస్తుంది. ఈ వ్యాధి 1976లో ఎబోలా నదికి సమీపంలో ఉన్న అడవిలో కనుగొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments