Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దేశ ప్రథమ మహిళ మేనల్లుళ్లు డ్రగ్స్ దోషులు.. అమెరికా కోర్టు తీర్పు

ఆమె ఓ దేశానికి ప్రథమ మహిళగా ఉన్నారు. కానీ, ఆమె మేనల్లుళ్లు మాత్రం డ్రగ్ ముఠాలో సభ్యులుగా కొనసాగి... ఇపుడు దోషులుగా తేలారు. ఆ ప్రథమ పౌరురాలు ఎవరో కాదు.. వెనిజులా దేశ ప్రథమ మహిళ సిలియా ఫ్లోర్స్. ఈ మేనల్

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (10:07 IST)
ఆమె ఓ దేశానికి ప్రథమ మహిళగా ఉన్నారు. కానీ, ఆమె మేనల్లుళ్లు మాత్రం డ్రగ్ ముఠాలో సభ్యులుగా కొనసాగి... ఇపుడు దోషులుగా తేలారు. ఆ ప్రథమ పౌరురాలు ఎవరో కాదు.. వెనిజులా దేశ ప్రథమ మహిళ సిలియా ఫ్లోర్స్. ఈ మేనల్లుళ్ళు డ్రగ్ కేసులో దోషులుగా తేలారు. 
 
అమెరికాకు మత్తు పదార్థాల రవాణా ఆరోపణల్లో వారు నేరం చేసినట్లుగా కోర్టులు ధృవీకరించాయి. న్యూయార్క్‌లోని ఫెడరల్ జ్యూరీ ఈ కేసును విచారిస్తూ వెనెజులా ప్రథమ మహిళ మేనళ్లులు ఈఫ్రెయిన్ ఆంటానియో ఫ్లోర్స్ (29), ఫ్రాన్సిస్కో ఫ్లోర్స్ డే ఫ్రైతాస్ (30)ని దోషులుగా పేర్కొంది.
 
వీరికి విధించే శిక్షలను వచ్చే యేడాది మార్చి 7న ఖరారు చేయనున్నారు. వీరిద్దరు వెనిజులా నుంచి దాదాపు 800 కేజీల కొకైన్‌ను హోండురాస్ నుంచి అమెరికాకు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అమెరికాకు చెందిన డ్రగ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేటివ్ (డీఈఏ) హైతీలో అరెస్టు చేసి న్యూయార్క్‌కు తరలించింది. ఈ కేసులో తీర్పు తాజాగా వెలువడగా, వీరిద్దరు దోషులుగా తేలారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments