Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌కు 2 మిలియన్ వ్యాక్సిన్ డోసులను దానం చేసిన భారత్

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (18:26 IST)
భారత్‌లో వ్యాక్సిన్ వేసుకోవాల్సిన వారి సంఖ్య భారీగా ఉంది. భారత్ ఇతర దేశాలకు వ్యాక్సిన్‌లను దానం చేస్తోంది. తాజాగా భారత్ నేపాల్‌కు 2 మిలియన్ వ్యాక్సిన్ డోసులను దానం చేసింది. ఈ విషయాన్ని నేపాల్ ఇండియా రాయభారి నీలాంబర్ ఆచార్య వెల్లడించారు. 
 
భారత్ తమకు ఒక మిలియన్ వ్యాక్సిన్‌లను దానం చేయగా మరో రెండు మిలియన్ల వ్యాక్సిన్‌లను కొనుగోలు చేశామని చెప్పారు. అక్టోబర్ నుండి వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని ప్రారంభింస్తామని నీలాంబర్ ఆచార్య స్పష్టం చేశారు. 
 
ఇక భారత్ మరియు నేపాల్ సరిహద్దుల్లో కొన్ని వివాదాలు ఉన్న మాట వాస్తవమేనని కానీ అవి భారత్‌తో సంబంధానికి అడ్డుకాదని అన్నారు. భారత్ నేపాల్ మధ్య మంచి బంధం ఉందని భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధం మరింత బలపడుతుందని ఆచార్య అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments