Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌కు 2 మిలియన్ వ్యాక్సిన్ డోసులను దానం చేసిన భారత్

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (18:26 IST)
భారత్‌లో వ్యాక్సిన్ వేసుకోవాల్సిన వారి సంఖ్య భారీగా ఉంది. భారత్ ఇతర దేశాలకు వ్యాక్సిన్‌లను దానం చేస్తోంది. తాజాగా భారత్ నేపాల్‌కు 2 మిలియన్ వ్యాక్సిన్ డోసులను దానం చేసింది. ఈ విషయాన్ని నేపాల్ ఇండియా రాయభారి నీలాంబర్ ఆచార్య వెల్లడించారు. 
 
భారత్ తమకు ఒక మిలియన్ వ్యాక్సిన్‌లను దానం చేయగా మరో రెండు మిలియన్ల వ్యాక్సిన్‌లను కొనుగోలు చేశామని చెప్పారు. అక్టోబర్ నుండి వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని ప్రారంభింస్తామని నీలాంబర్ ఆచార్య స్పష్టం చేశారు. 
 
ఇక భారత్ మరియు నేపాల్ సరిహద్దుల్లో కొన్ని వివాదాలు ఉన్న మాట వాస్తవమేనని కానీ అవి భారత్‌తో సంబంధానికి అడ్డుకాదని అన్నారు. భారత్ నేపాల్ మధ్య మంచి బంధం ఉందని భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధం మరింత బలపడుతుందని ఆచార్య అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments