Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజాసేవ కోసమే దేవుడు నన్ను ప్రాణాలతో మిగిల్చాడు... బాబా రాందేవ్!

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (09:36 IST)
ప్రజాసేవ చేసేందు కోసమే దేవుడు తనను ప్రాణాలతో మిగిల్చాడని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. భూకంపాలతో అతలాకుతలమైన ఖాట్మాండులో ఆయన మాట్లాడుతూ.. తాను మరికొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండి భూకంప బాధితులకు సహాయం చేస్తానన్నారు. అసలు ఈ సేవలో పాల్గొనేందుకోసమే దేవుడు తనను కాపాడినట్టు తెలిపారు. 
 
భూకంప బాధితులకు సహాయక చర్యలు చేపట్టానని, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశానని బాబా రాందేవ్ తెలిపారు. కాగా, శనివారం సంభవించిన పెను భూకంపం ధాటికి ఆయన శిక్షణ ఇచ్చిన వేదిక కూలిపోయింది. అప్పటివరకు ఆయన వేదికపై ఉండి కిందికి దిగినట్టు ఆయన చెప్పిన సంగతి తెలిసిందే.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

Show comments