Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇమ్రాన్ ఖాన్‌ను కలవనున్న నవాజ్ షరీఫ్?!

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (16:20 IST)
పాకిస్థాన్‌లో విపక్షాల ఆందోళన పర్వానికి తెరదించేందుకు ప్రధాని నవాజ్ షరీఫ్ నడుం బిగించారు. ఈ క్రమంలో తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. పదవి నుంచి తప్పుకోకపోతే షరీఫ్ నివాసంపై లక్షలాది మందితో దాడి చేస్తామని ఇమ్రాన్ హెచ్చరించడం తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో షరీఫ్ తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇమ్రాన్‌తో భేటీ ద్వారా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను చల్లబరచవచ్చునని నవాజ్ షరీఫ్ భావిస్తున్నారు. 
 
దేశం కోసమే ప్రధాని... ఇమ్రాన్ ఖాన్‌తో సమావేశమవ్వాలని నిశ్చయించుకున్నారని పాక్ రైల్వే శాఖ మంత్రి ఖ్వాజా సాద్ రఫీక్ ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే వీరిద్దరి భేటీ ఎప్పుడనే విషయం ఇంకా తెలియరాలేదు. 

రేవ్ పార్టీలో హేమ పట్టుబడింది, ఆ వీడియో సంగతి తేలుస్తాం: బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్

బంగారు దుస్తులతో ఆధునిక రావణుడిగా కేజీఎఫ్ హీరో

సినిమాలోకి రావాలనే యువకుల కథతో ఓసి చిత్రం సిద్ధం

సుధీర్ బాబు నటించిన పీరియాడికల్ ఫిల్మ్.హరోం హర విడుదల వాయిదా

టాలీవుడ్ మారాలంటున్న కాజల్ అగర్వాల్ !

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

Show comments