Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెకాలో కేరళ వైద్యురాలికి అరుదైన గౌరవం

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (17:56 IST)
కరోనా వైరస్ బాధిత దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా ఒకటి. ఈ దేశ వాణిజ్య నగరమైన న్యూయార్క్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేసింది. ఇప్పటికి కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పురాలేదు. అయినప్పటికీ కరోనా వైరస్ కట్టడికి ఆ దేశ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇండో - అమెరికన్ వైద్యురాలికి ఓ అరుదైన గౌరవం లభించింది. కరోనా వైరస్ రోగులకు చికిత్స చేసినందుకుగాను ఆమెకు ఈ గౌరవం దక్కిది. అదీ కూడా వంద కార్ల ర్యాలీతో సెల్యూట్ ప్యారెడ్ నిర్వహించారు. 
 
ఈ వైద్యురాలు అమెరికాలోని సౌత్ విండర్స్ ఆస్పత్రిలో పని చేస్తోంది. మైసూర్‌కు చెందిన ఈ వైద్యురాలి పేరు డాక్టర్ ఉమా మధుసూదనన్. అమెరికాలో స్థిరపడిపోయారు. ఈమె కరోనా రోగులకు వైద్యం చేసినందుకుగాను... ఆమె ఇంటి ముందు నుంచి వందకార్లు వెళుతూ, కొన్ని నిమిషాల పాటు ఆపి సెల్యూట్ చేశారు. 
 
ఈ కార్ల ర్యాలీలో అనేక పోలీసు వాహనాలతో పాటు ఫైర్ బ్రిగేడ్ ట్రక్కులు, ప్రైవేట్ వాహనాలు కూడా ఉన్నాయి. కనీసం 100 వాహనాల కాన్వాయ్ డాక్టర్ ఉమా ఇంటిని కొన్ని సెకన్ల పాటు ఆపి, ఆమెకు కృతజ్ఞతలు తెలిపింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments