Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొండికేసిన భారత్‌ను చర్చల బల్లవద్దకు తీసుకొచ్చాం: బీరాలు పోయిన ముషారఫ్

కశ్మీర్‌పై ఎవరి మాటా వినకుండా మొండికేసిన భారత ప్రభుత్వాన్ని చర్చల బల్ల వద్దకు తీసుకొచ్చిన ఘనత తనదేనని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ బీరాలు పోయారు. కశ్మీర్ వేర్పాటువాదులకు తాము మద్దతు నిచ్చామని, వారికి అవసరమైన సహాయం కూడా చేశామని ముషారఫ్

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (06:40 IST)
కశ్మీర్‌పై ఎవరి మాటా వినకుండా మొండికేసిన భారత ప్రభుత్వాన్ని చర్చల బల్ల వద్దకు తీసుకొచ్చిన ఘనత తనదేనని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ బీరాలు పోయారు.  కశ్మీర్ వేర్పాటువాదులకు తాము మద్దతు నిచ్చామని, వారికి అవసరమైన సహాయం కూడా చేశామని ముషారఫ్ తొలిసారిగా బయటపెట్టారు. 
 
ఇస్లామాబాద్‌ కశ్మీర్‌లోని ‘స్వాతంత్య్ర సమరయోధుల’(కశ్మీర్‌ వేర్పాటువాదులు)కు తమ ప్రభుత్వం మద్దతుగా నిలబడిందనీ, వారికి అవసరమైన సహాయం చేసిందని పాకిస్తాన్  మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషార్రఫ్‌ సోమవారం చెప్పారు.
 
కేవలం వారితోనే పని అవ్వదనీ, కశ్మీర్‌ సమస్య పరిష్కారంపై భారత్‌తో చర్చలకు రాజకీయ విధానం అవసరమని అనంతరం  గుర్తించినట్లు తెలిపారు. భారత్‌ చర్చించడానికి కూడా ఇష్టపడని విషయాలపై రాజీ కుదుర్చుకునేందుకు తాము భారత్‌ను చర్చల వరకు తీసుకొచ్చామని ఆయన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ముషార్రఫ్‌ దుబాయ్‌లో ఉంటున్నారు. ముషారఫ్ స్వయంగా భారత్‌తో చర్చలకోసం వాజ్‌పేయి హయాంలో ఆగ్రాకు వచ్చిన విషయం తెలిసిందే.
 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments