Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురాతన బుద్ధ విగ్రహాన్ని స్కాన్ చేస్తే శాస్త్రవేత్తలే షాకయ్యారు.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 13 జులై 2020 (20:03 IST)
నెదర్లాండ్స్‌లోని డ్రెంట్స్‌ మ్యూజియంలో ఉన్న ఓ పురాతన బుద్ధ విగ్రహాన్ని స్కాన్ చేసిన అధికారులు షాకయ్యారు. ఇంతకీ బుద్ధ విగ్రహాన్ని చూసి ఎందుకు షాకయ్యారా? అని అనుకుంటున్నారు కదూ. విషయం వుంది. ఆ బుద్ధ విగ్రహంలో ఒక మనిషి అస్థి పంజరం వుంది. పురాతన బుద్ధుని విగ్రహంలో మనిషి అస్థిపంజరం అందులోకి రావడం ఏంటని బుర్రబద్దలు కొట్టుకుంటున్నారు. 
 
అయితే చివరికి తేలిందేమిటంటే? ఆ విగ్రహం దాదాపు వెయ్యి ఏళ్ల నాటిదని 11వ శతాబ్దం లేదా 12 శతాబ్దానికి చెందినది అని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ విగ్రహం మమ్మీ మాదిరిగా దాని చుట్టూ వస్త్రం కప్పి ఉండటమే కాకుండా చైనా భాషలో అక్షరాలు రాసి ఉన్నాయి. అది చైనాకు చెందిన లిక్వాన్ అనే బౌద్ద సన్యాసిదని గుర్తించారట.. ప్రస్తుతం ఆ విగ్రహంపై పలు రకాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి.  


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments