పురాతన బుద్ధ విగ్రహాన్ని స్కాన్ చేస్తే శాస్త్రవేత్తలే షాకయ్యారు.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 13 జులై 2020 (20:03 IST)
నెదర్లాండ్స్‌లోని డ్రెంట్స్‌ మ్యూజియంలో ఉన్న ఓ పురాతన బుద్ధ విగ్రహాన్ని స్కాన్ చేసిన అధికారులు షాకయ్యారు. ఇంతకీ బుద్ధ విగ్రహాన్ని చూసి ఎందుకు షాకయ్యారా? అని అనుకుంటున్నారు కదూ. విషయం వుంది. ఆ బుద్ధ విగ్రహంలో ఒక మనిషి అస్థి పంజరం వుంది. పురాతన బుద్ధుని విగ్రహంలో మనిషి అస్థిపంజరం అందులోకి రావడం ఏంటని బుర్రబద్దలు కొట్టుకుంటున్నారు. 
 
అయితే చివరికి తేలిందేమిటంటే? ఆ విగ్రహం దాదాపు వెయ్యి ఏళ్ల నాటిదని 11వ శతాబ్దం లేదా 12 శతాబ్దానికి చెందినది అని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ విగ్రహం మమ్మీ మాదిరిగా దాని చుట్టూ వస్త్రం కప్పి ఉండటమే కాకుండా చైనా భాషలో అక్షరాలు రాసి ఉన్నాయి. అది చైనాకు చెందిన లిక్వాన్ అనే బౌద్ద సన్యాసిదని గుర్తించారట.. ప్రస్తుతం ఆ విగ్రహంపై పలు రకాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి.  


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments