Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌లో ఘోరం- 18నెలల బాబును ఆరో అంతస్థు నుంచి పారేసింది.. ఎందుకంటే?

ఇంగ్లండ్‌లో ఘోరం జరిగింది. ఇంగ్లండ్‌లోని వెస్ట్ యార్క్‌షైర్‌లో ఓ మహిళ కన్నబిడ్డ పట్ల దారుణంగా వ్యవహరించింది. దేవుడు అడిగాడని తన కుమారుడిని బలిచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లోని వెస్ట్‌ యార్క్

Webdunia
ఆదివారం, 17 జూన్ 2018 (15:38 IST)
ఇంగ్లండ్‌లో ఘోరం జరిగింది. ఇంగ్లండ్‌లోని వెస్ట్ యార్క్‌షైర్‌లో ఓ మహిళ కన్నబిడ్డ పట్ల దారుణంగా వ్యవహరించింది. దేవుడు అడిగాడని తన కుమారుడిని బలిచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లోని వెస్ట్‌ యార్క్‌షైర్‌‌లోని ఓ అపార్టుమెంటులో తల్లితోపాటు జెమ్మా ప్రొక్టర్‌ ఆమె ముగ్గురు కుమారులు నివాసముంటున్నారు. జెమ్మా తన 16 ఏటనే మద్యానికి బానిసయ్యారు. 
 
పైగా ఆమె మానసిక వ్యాధితో బాధపడుతోంది. కొద్ది రోజులుగా దేవుడు తనతో మాట్లాడుతున్నాడని అందరితో జెమ్మా చెప్తుండేది. ఈ క్రమంలో ఉన్నట్టుండి.. తన 18 నెలల కుమారుడిని ఆమె తల్లి చూస్తుండగానే ఆరో అంతస్తు నుంచి విసిరివేసింది. షాకైన తల్లి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా బండరాళ్ల మీద పడి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
 
తల్లి ఫిర్యాదు మేరకు జెమ్మాను విచారించిన పోలీసులు షాక్ అయ్యారు. కొద్దిరోజులుగా దేవుడు తనతో మాట్లాడుతున్నాడని, దేవుడు అడగబట్టే తన కుమారుడిని బలి ఇచ్చానని చెప్పింది. దీంతో ఆమెను మానసిక వ్యాధిగ్రస్తురాలిగా పరిగణించి అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

షోటైం లో నవీన్ చంద్ర ఏం చెప్పబోతున్నాడు - రిలీజ్ డేట్ లాంచ్ చేసిన అడవి శేషు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments