Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్‌లో మోడీ ఎక్స్‌ప్రెస్: 13న ప్రధానికి వాంబ్లే స్టేడియంలో ఘనస్వాగతం

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2015 (15:25 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నవంబరులో లండన్‌లో పర్యటించనున్నారు. మోడీ పర్యటన చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా ఉండాలని కోరుకుంటున్నామని.. ఈ క్రమంలో వచ్చేనెల 13న వాంబ్లే స్టేడియంలో మోడీకి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్ఆర్ఐల కమిటీ ప్రతినిధి మయూరి పార్మర్ వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే లండన్‌లో మోడీ ఎక్స్‌ప్రెస్‌ను పచ్చజెండా ఊపి ప్రారంభించినట్లు పార్మర్ చెప్పారు. 
 
ఇకపోతే.. మోడీకి ఘన స్వాగతం పలికేందుకు అక్కడి ఎన్‌ఆర్‌ఐలు మోడీ ఎక్స్‌ప్రెస్‌ పేరిట ప్రత్యేకంగా రూపొందించిన ఓ బస్‌ను లండన్‌లో నెలరోజులపాటు నడపనున్నారు. యూకే వెల్‌కమ్స్‌ మోదీ పేరిట ఓ కమిటీ ఏర్పాటై ఈ బస్సును రూపొందించింది. లిటిల్‌ ఇండియాగా పిలిచే వాంబ్లేలో మోడీ బస్సు బయలుదేరిందని పార్మర్ వెల్లడించారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments