Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగతనాన్ని పెంచుకునేందుకు శస్త్రచికిత్స.. చివరికి ఏమయ్యాడంటే?

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (16:33 IST)
తిరుగులేని వ్యాపారవేత్త, వజ్రాల వ్యాపారంలో కోట్లు సంపాదించాడు. ఎంత తిన్నా తరగని ఆస్తి. ఇంటి నిండా పనివాళ్లు, కావలసినన్ని కార్లు, బంగళాలు. కోరింది దక్కించుకునే సామర్థ్యం. ఇవన్నీ అతనికి సంతృప్తి ఇవ్వలేదు. ఇన్ని ఉన్నా ఏదో వెలితి. దానికి కారణం అతని మగతనం. 


అతని అంగం చిన్నదిగా ఉండటంతో ఎప్పుడూ బాధపడుతుండేవాడు. మగతనాన్ని పెంచుకోవడానికి శస్త్ర చికిత్స చేయించుకోవాలనుకున్నాడు. ఎంత ఖర్చుపెట్టడానికైనా సిద్ధపడ్డాడు. చివరికి అదే అతని ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటన ఫ్రాన్స్‌లో చోటుచేసుకుంది.
 
బెల్జియం దేశానికి చెందిన ఎహుడ్ ఆర్యే లానియాడో (65) తిరుగులేని వజ్రాల వ్యాపార వేత్త. అంగం పెంచుకోవడానికి శస్త్ర చికిత్స కోసం ఫ్రాన్స్‌లోని పారిస్‌కి చేరుకున్నాడు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స జరుగుతుండగా గుండెపోటు వచ్చి మరణించాడు. ఆపరేషన్‌కి ముందు అతనికి ఓ ఇంజక్షన్ ఇచ్చారు. అది వికటించి ఓత్తిడికి గురైన ఎహుడ్ ఆర్యేకి వైద్యులు కృత్రిమ శ్వాస అందించడానికి ప్రయత్నించారు. 
 
అయినా ఊపిరి అడక గుండెపోటుతో అక్కడికక్కడే మరణించాడు. పన్ను ఎగవేతలో కూడా ఇతను ఆరోపణలు ఎదుర్కొన్నాడు. టాక్స్ ఎగ్గొట్టినందుకు బెల్జియం ప్రభుత్వం గతేడాది ఇతనికి 4 బిలియన్ యూరోలు (దాదాపు 31 వేల కోట్ల రూపాయలు) జరిమానా విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments