Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంహెచ్17 విమాన మృతదేహాలు తీసుకెళ్లిన ఉక్రెయిన్ రెబెల్స్!

Webdunia
ఆదివారం, 20 జులై 2014 (16:35 IST)
మలేసియా ఎంహెచ్17 విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను రష్యా అనుకూల తిరుగుబాటుదారులు తీసుకెళ్లారని ఉక్రెయిన్ తెలిపింది. ఇప్పటి వరకు ప్రమాదంలో మరణించిన 196 మంది మృతదేహాలను తిరుగుబాటు దారులు తీసుకెళ్లినట్లు ఆ దేశ అత్యవసర సేవల విభాగం అధికారికంగా ప్రకటించింది. 
 
అయితే, మృతదేహాలను తిరుగుబాటుదారులు ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తమకు అంతుచిక్కడం లేదని ఆ శాఖ పేర్కొంది. విమాన ప్రమాదం తర్వాత మృత దేహాలను తిరుగుబాటుదారులు ట్రక్కుల్లో ఎక్కిస్తుండటాన్ని అసోసియేటెడ్ ప్రెస్ విలేకరులు కూడా చూసినట్లు సమాచారం. తిరుగుబాటుదారులు తీసుకెళ్లగా మిగిలిన మృతదేహాలను ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం స్వాధీనం చేసుకుంది. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments