Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబూల్‌లో మరో బాంబు దాడి... అమెరికా పౌరులే లక్ష్యంగా...

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (19:53 IST)
తాలిబన్ తీవ్రవాదుల ఆక్రమించుకున్న ఆప్ఘనిస్థాన్ దేశ రాజధాని మరోమారు బాంబుదాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. 
 
మూడు రోజు క్రితం కాబూల్ ఎయిర్‌పోర్టు బయట జరిగిన బాంబు పేలుళ్లు జరిగిన విషయం తెల్సిందే. ఈ దాడి ఘటనను ఇంకా మరిచిపోకముందే ముష్కరులు మరోమారు రెచ్చిపోయారు. మళ్లీ బాంబు దాడితో విరుచుకుపడ్డారు. 
 
ఖవాజా బఘ్రాలోని గులాయి ప్రాంతంలో ఓ భవనాన్ని లక్ష్యంగా చేసుకొని రాకెట్ దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. అక్కడ ఇద్దరు మరణించారని, మరో నలుగురు గాయపడ్డారు. 
 
మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. అయితే, ఈ దాడుల వెనుక ఐఎస్ హస్తమున్నట్టు సమాచారం. కాబూల్‌లో ఉన్న అమెరికన్ పౌరులు, సైనికులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments