Webdunia - Bharat's app for daily news and videos

Install App

#MissWorld2017 ప్రియాంక తర్వాత 17 ఏళ్లకు మిస్ వరల్డ్‌గా భారతదేశ యువతి(వీడియో)

బాలీవుడ్ క్వీన్ ప్రియాంకా చోప్రా తర్వాత మిస్ వరల్డ్ కిరీటాన్ని 17 ఏళ్ల తర్వాత దక్కించుకున్నది మన దేశానికి చెందిన మానుషి చిల్లర్. చైనాలో శనివారం నాడు జరిగిన ఉత్కఠభరితమైన ఫైనల్స్‌లో మన దేశంలోని హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెల

Webdunia
శనివారం, 18 నవంబరు 2017 (21:20 IST)
బాలీవుడ్ క్వీన్ ప్రియాంకా చోప్రా తర్వాత మిస్ వరల్డ్ కిరీటాన్ని 17 ఏళ్ల తర్వాత దక్కించుకున్నది మన దేశానికి చెందిన మానుషి చిల్లర్. చైనాలో శనివారం నాడు జరిగిన ఉత్కఠభరితమైన ఫైనల్స్‌లో మన దేశంలోని హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. ఈ పోటీకి గాను మనదేశంలో ఆమె 29 మందితో పోటీపడి అగ్రస్థానాన నిలిచి మిస్ వరల్డ్ పోటీకి ఎంపికైంది. 
 
ఇకపోతే చైనాలో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో మానుషి 108 మందితో పోటీని ఎదుర్కొని మిస్ వరల్డ్ 2017 కిరీటాన్ని కైవసం చేసుకుంది. కాగా 2000వ సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని ప్రియాంకా చోప్రా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక ద్వితీయ, తృతీయ స్థానాల్లో మెక్సికో, ఇంగ్లాండ్ యువతులు నిలిచారు. మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న మానుషికి సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మానుషి ఎంపికను ఈ వీడియోలో చూడండి.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments