Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో ఎబోలా కేసు.. లైబీరియా నుంచి వచ్చిన ప్రయాణికుడికి...!

Webdunia
బుధవారం, 19 నవంబరు 2014 (11:19 IST)
భారత్‌లో ఒక ఎబోలా కేసు బయటపడింది. లైబీరియా నుంచి న్యూఢిల్లీకి వచ్చిన ఒక ప్రయాణికుడికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఎబోలా వైరస్ సోకినట్టు గుర్తించారు. దీంతో ఢిల్లీ విమానాశ్రయ ఆస్పత్రిలోని ఐసోలేటెడ్ కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
 
ఎబోలా సోకిన వ్యక్తిని లైబీరియా నుంచి వచ్చిన సదరు వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా, ఎబోలా వైరస్ ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఆ వెనునెంటనే అక్కడి ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. దీంతో దేశంలోని మిగిలిన అన్ని విమానాశ్రయాల వద్ద వైద్య పరీక్షలను ముమ్మరం చేశారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments