Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేలు కనిపిస్తే కరకరమంటూ నమిలేస్తాడు... ఆ తర్వాత?

Webdunia
గురువారం, 4 జులై 2019 (14:30 IST)
సాధారణంగా తేలు కనిపిస్తే మనం దాదాపుగా పరుగుపెడతాం. మనకు అందుబాటులో ఉన్న కర్రతోనో లేదా రాయితోనో కొట్టి చంపేస్తుంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం చాలా ఢిఫెరెంట్. అతను తేళ్లు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాటిని తినేస్తాడు. ఇప్పటికే వందలాది తేళ్లను తిన్నాడు. అయితే దాని వల్ల అతడికి ఏమీ కాలేదు. 
 
ఇది తెలిసిన వారు ఆశ్యర్యపోతున్నారు. ఆయన పేరు మాకప్ప. ఆయన కనిపించిన తేళ్లను ఎందుకు తింటున్నాడో అని ఆరా తీయగా.. మాకప్ప ఇరవై సంవత్సరాల క్రితం గుడిసె కప్పుతుండగా ఆయనకు తేలు కుట్టింది. అప్పుడు వైద్యం చేయించుకున్నాడు. అయితే కొద్దిరోజుల తర్వాత మళ్లీ మరో తేలు కుట్టింది. 
 
ఈసారి మాకప్పకు కోపం వచ్చి ఆ తేలును కాస్త నోటిలో వేసుకుని కొరికి నమిలేసాడు. ఈ విధంగా ఓ వంద తేళ్ల వరకు తినేసాడు. ఆ తర్వాత తేళ్లను తినడం అలవాటు చేసుకున్నాడు. ఊళ్లో ఎక్కడ తేలు కనబడినా గ్రామస్థులు వెంటనే ఆయనకు సమాచారం ఇస్తారు. ఇప్పటివరకు ఇలా చేయడం వల్ల తనకు ఇబ్బంది కలగలేదని, అలాగే తన సోదరికి కూడా ఓ సారి రక్తం అవసరమైనప్పుడు రక్తదానం చేసానని మాకప్ప చెబుతున్నాడు. అయితే దీనిని ఎవరూ ప్రయత్నించవద్దని సలహా ఇస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments