Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.668 కోట్ల పసిడి విమానం... నోరెళ్లబెట్టిన పెర్త్ వాసులు

మలేషియా సుల్తాన్ (సుల్తాన్ ఆఫ్ జోహార్) ఇబ్రహీం ఇస్మాయిల్‌కు సొంతమైన పసిడి విమానం ఒకటి పెర్త్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ విమానాన్ని చూసిన పెర్త్ వాసులు నోరెళ్ళబెట్టారు.

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (10:17 IST)
మలేషియా సుల్తాన్ (సుల్తాన్ ఆఫ్ జోహార్) ఇబ్రహీం ఇస్మాయిల్‌కు సొంతమైన పసిడి విమానం ఒకటి పెర్త్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ విమానాన్ని చూసిన పెర్త్ వాసులు నోరెళ్ళబెట్టారు. ఈ విమానంలో ఇస్మాయిల్ ఆయన భార్య జారీత్ సోఫియాతో కలిసి విహారయాత్రకు వచ్చారు. పెర్త్ నగరంలో ఆయనకు రూ.43 కోట్ల విలువ చేసే విలాసవంతమైన భవంతి కూడా ఉంది. 
 
కాగా, ఈ బంగారపు విమానం ఖరీదు సుమారు రూ.668 కోట్లు (100 మిలియన్ డాలర్లు) ఉంటుందన్నారు. బోయింగ్ 737 చెందిన ఈ విమానంలో విలాసవంతమైన సదుపాయాలున్నాయి. డైనింగ్ రూము, బెడ్ రూము, షవర్, మూడు వంట గదులు ఇందులో ఉన్నాయి. సుల్తాన్ అవసరాలకు అనుగుణంగా ఈ విమానాన్ని తయారు చేయడానికి రెండేళ్లు పట్టింది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments