Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.668 కోట్ల పసిడి విమానం... నోరెళ్లబెట్టిన పెర్త్ వాసులు

మలేషియా సుల్తాన్ (సుల్తాన్ ఆఫ్ జోహార్) ఇబ్రహీం ఇస్మాయిల్‌కు సొంతమైన పసిడి విమానం ఒకటి పెర్త్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ విమానాన్ని చూసిన పెర్త్ వాసులు నోరెళ్ళబెట్టారు.

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (10:17 IST)
మలేషియా సుల్తాన్ (సుల్తాన్ ఆఫ్ జోహార్) ఇబ్రహీం ఇస్మాయిల్‌కు సొంతమైన పసిడి విమానం ఒకటి పెర్త్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ విమానాన్ని చూసిన పెర్త్ వాసులు నోరెళ్ళబెట్టారు. ఈ విమానంలో ఇస్మాయిల్ ఆయన భార్య జారీత్ సోఫియాతో కలిసి విహారయాత్రకు వచ్చారు. పెర్త్ నగరంలో ఆయనకు రూ.43 కోట్ల విలువ చేసే విలాసవంతమైన భవంతి కూడా ఉంది. 
 
కాగా, ఈ బంగారపు విమానం ఖరీదు సుమారు రూ.668 కోట్లు (100 మిలియన్ డాలర్లు) ఉంటుందన్నారు. బోయింగ్ 737 చెందిన ఈ విమానంలో విలాసవంతమైన సదుపాయాలున్నాయి. డైనింగ్ రూము, బెడ్ రూము, షవర్, మూడు వంట గదులు ఇందులో ఉన్నాయి. సుల్తాన్ అవసరాలకు అనుగుణంగా ఈ విమానాన్ని తయారు చేయడానికి రెండేళ్లు పట్టింది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments