Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పుడు వార్తలు రాశారో.. పదేళ్ల జైలు శిక్ష తప్పదండోయ్..

మీడియా సంస్థలు, ఆన్‌లైన్ వెబ్ సైట్లు రేటింగ్ కోసం వార్తలను ముందుగా ప్రచురించేందుకు ఎగబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తప్పుడు వార్తలు రాసే మీడియాపై చర్యలు తీసుకునే దిశగా మలేషియా సర్కారు కసరత్తు చ

Webdunia
సోమవారం, 26 మార్చి 2018 (16:18 IST)
మీడియా సంస్థలు, ఆన్‌లైన్ వెబ్ సైట్లు రేటింగ్ కోసం వార్తలను ముందుగా ప్రచురించేందుకు ఎగబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తప్పుడు వార్తలు రాసే మీడియాపై చర్యలు తీసుకునే దిశగా మలేషియా సర్కారు కసరత్తు చేస్తోంది. అంతేకాకుండా తప్పుడు వార్తలు రాసిన వారికి.. అలాంటి వార్తలు ప్రచారం చేసిన వారికి పదేళ్ల జైలు శిక్ష విధించేలా కొత్త చట్టాన్ని తేనుంది. 
 
దీంతో తప్పుడు వార్తలు రాసేవారికి పదేళ్ల జైలు లేదా 128000 డాలర్ల జరిమానా విధించే దిశగా చట్టాన్ని తేనున్నట్లు మలేషియా సర్కారు భావిస్తోంది. కొన్ని సందర్భాల్లో జైలు శిక్షతో పాటు, జరిమానాను కూడా విధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ చట్టంపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా.. మలేషియా సర్కారు మాత్రం వాటిని కొట్టిపారేస్తోంది. ప్రజా భద్రత కోసమే ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామని.. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛకు ఏమాత్రం భంగం కలిగించదని భరోసా కల్పించడం కోసమేనని వివరణ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments