Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పుడు వార్తలు రాశారో.. పదేళ్ల జైలు శిక్ష తప్పదండోయ్..

మీడియా సంస్థలు, ఆన్‌లైన్ వెబ్ సైట్లు రేటింగ్ కోసం వార్తలను ముందుగా ప్రచురించేందుకు ఎగబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తప్పుడు వార్తలు రాసే మీడియాపై చర్యలు తీసుకునే దిశగా మలేషియా సర్కారు కసరత్తు చ

Webdunia
సోమవారం, 26 మార్చి 2018 (16:18 IST)
మీడియా సంస్థలు, ఆన్‌లైన్ వెబ్ సైట్లు రేటింగ్ కోసం వార్తలను ముందుగా ప్రచురించేందుకు ఎగబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తప్పుడు వార్తలు రాసే మీడియాపై చర్యలు తీసుకునే దిశగా మలేషియా సర్కారు కసరత్తు చేస్తోంది. అంతేకాకుండా తప్పుడు వార్తలు రాసిన వారికి.. అలాంటి వార్తలు ప్రచారం చేసిన వారికి పదేళ్ల జైలు శిక్ష విధించేలా కొత్త చట్టాన్ని తేనుంది. 
 
దీంతో తప్పుడు వార్తలు రాసేవారికి పదేళ్ల జైలు లేదా 128000 డాలర్ల జరిమానా విధించే దిశగా చట్టాన్ని తేనున్నట్లు మలేషియా సర్కారు భావిస్తోంది. కొన్ని సందర్భాల్లో జైలు శిక్షతో పాటు, జరిమానాను కూడా విధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ చట్టంపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా.. మలేషియా సర్కారు మాత్రం వాటిని కొట్టిపారేస్తోంది. ప్రజా భద్రత కోసమే ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామని.. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛకు ఏమాత్రం భంగం కలిగించదని భరోసా కల్పించడం కోసమేనని వివరణ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను చచ్చాక ఆయనతో డైరెక్ట్‌ చేస్తా : రామ్‌గోపాల్‌వర్మ

విశాల్‌తో కాదండోయ్.. నాకు నా బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం అయిపోయింది.. అభినయ

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments