Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేను కొరికి మృతి చెందిన వ్యక్తి... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (19:33 IST)
louse
అమెరికాలో ఓ వ్యక్తి నిజంగా పేను కొరికి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మైనోకు చెందిన ఒక వ్యక్తికి పేను కొరికింది. కరిచిన తర్వాత అతడికి అరుదైన పొవాసాన్ వైరస్ సోకింది. అనంతరం అది పాకి బ్రెయిన్‌ ఇన్ఫెక్షన్‌గా మారింది.
 
దీనికి చికిత్స చేయడానికి ఎలాంటి వ్యాక్సిన్ గానీ, నివారణ పద్ధతులు గానీ ఇంతవరకూ లేదు. దీంతో చికిత్స పొందుతూ అతడి మృతి చెందారు. ఈ నేపథ్యంలో పేనులే కదా అని అజాగ్రత్త వహించవద్దని పౌరులకు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments