పాక్‌లో మాత్రమే ఉగ్రవాదం ఎందుకు పెరుగుతోంది?- ఆప్ఘన్ కౌంటర్

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2023 (18:24 IST)
పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఇందులో పౌరులు, సైనికులు మరణిస్తున్నారు. గత నెలలో జరిగిన దాడిలో 12 మంది పాక్ సైనికులు మరణించారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని అధికార తాలిబాన్ సంస్థకు చెందిన తెహ్రిక్-యే-తాలిబాన్ పాకిస్థాన్, పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో పాకిస్థాన్‌పై దాడులు చేస్తోందని వార్తలు వచ్చాయి. 
 
అయితే సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. కానీ అది జరగలేదు. పాకిస్థాన్ ఇలాంటి దాడులను ఎప్పటికీ సహించదు. దానికి తగిన సమాధానం చెబుతుందని పాకిస్తాన్ హెచ్చరించింది. దీనిపై ఆఫ్ఘానిస్థాన్‌ పాకిస్థాన్‌పై విమర్శలు గుప్పించింది. 
 
తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ దీనిపై మాట్లాడుతూ.. "మేము ఎప్పుడూ మా మట్టిని ఉగ్రవాదానికి ఉపయోగించలేదు. పాకిస్తాన్‌లో మాత్రమే ఉగ్రవాదం ఎందుకు పెరుగుతోంది?  బడ్జెట్‌లో ఎక్కువ భాగం ఖర్చు చేసినప్పటికీ ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో పాకిస్తాన్ ఎందుకు విఫలమైంది? పాకిస్తాన్ ఆ పని చేయాలి. మమ్మల్ని నిందించకుండా దాని స్వంత దేశంలోనే అందుకు తగిన సమాధానం వెతకాలి." అని సరైన కౌంటరిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments