Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉండలేకపోతున్నాం.. నరకం అనుభవిస్తున్నాం: ప్రజలు

పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయిమిస్తోందని.. అందుకే పాకిస్థాన్ ఆక్రమిత ఉగ్రవాదులపై భారత ఆర్మీ సైనికులు ఉక్కుపాదం మోపింది. కానీ ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టిన భారత్‌పై పాక్ విమర్శలు గుప్పించింది

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (17:13 IST)
పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయిమిస్తోందని.. అందుకే పాకిస్థాన్ ఆక్రమిత ఉగ్రవాదులపై భారత ఆర్మీ సైనికులు ఉక్కుపాదం మోపింది. కానీ ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టిన భారత్‌పై పాక్ విమర్శలు గుప్పించింది. సర్జికల్ స్ట్రైక్స్ బూటకమని చెప్తున్న పాకిస్థాన్‌కు ఇప్పటికే ఆ దాడులు జరిగిన మాట వాస్తవమేనని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఆర్మీ ప్రకటించింది. తీవ్రవాదుల మృతదేహాలను ఖననం చేసి ఆపై.. సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదంటున్న పాకిస్థాన్‌కు షాక్ తగిలింది. 
 
టెర్రరిస్టుల శిబిరాల కారణంగా పాక్‌ ఆక్రమిత కశ్మీరులో నివసించాలంటే నరకంలో ఉన్నట్లుందంటూ అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా టెర్రర్ మూకలను, వారి శిక్షణా కార్యక్రమాలకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోజులు గడపాల్సి వస్తోందని, తమ నిత్య జీవనం నరకమైందన్నారు. ముజఫరాబాద్‌, కొట్లీ, గిల్గిట్‌, దయీమిర్‌, నీలమ్‌, మీర్పూర్‌ వంటి ప్రాంతాల నుంచి ప్రజలంతా అధిక సంఖ్యలోఈ నిరసనల్లో పాల్గొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments