Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

ఠాగూర్
ఆదివారం, 18 మే 2025 (23:17 IST)
ఉగ్రవాదులకు స్వర్గభూమిగా ఉన్న పాకిస్థాన్ దేశంలో లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదిని గుర్తు తెలియని సాయుధులు కాల్చి చంపేశారు. ఉగ్రవాది పేరు రజావుల్లా నిజామనీ అలియాస్ అబు సైఫుల్లా. పాకిస్థాన్ సింధ్ ప్రావీన్స్‌లో గుర్తు తెలియని సాయుధుల చేతిలో హతమైనట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 
 
పాకిస్థాన్ ప్రభుత్వ భద్రత కలిగిన ఉగ్రవాదుల్లో సైఫుల్లా ఒకరు. మట్లీలోని తన నివాసం నుంచి ఆదివారం మధ్యాహ్నం బయటకు వెళ్లాడు. ఓ చౌరస్తాకు చేరుకున్న అతడిపై సాయుధులు దాడి చేసి హతమార్చారు. 
 
2006లో నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో అబు సైఫుల్లా ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. 2001లో రాంపూర్‌లోని సీఆర్‌పీఎఫ్‌ క్యాంపుపై, 2005లో బెంగుళూరులోని ఐఐఎస్‌సీపై జరిగిన దాడుల్లో ఈ ఉగ్రవాది ప్రమేయం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments