Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

ఠాగూర్
ఆదివారం, 18 మే 2025 (23:17 IST)
ఉగ్రవాదులకు స్వర్గభూమిగా ఉన్న పాకిస్థాన్ దేశంలో లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదిని గుర్తు తెలియని సాయుధులు కాల్చి చంపేశారు. ఉగ్రవాది పేరు రజావుల్లా నిజామనీ అలియాస్ అబు సైఫుల్లా. పాకిస్థాన్ సింధ్ ప్రావీన్స్‌లో గుర్తు తెలియని సాయుధుల చేతిలో హతమైనట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 
 
పాకిస్థాన్ ప్రభుత్వ భద్రత కలిగిన ఉగ్రవాదుల్లో సైఫుల్లా ఒకరు. మట్లీలోని తన నివాసం నుంచి ఆదివారం మధ్యాహ్నం బయటకు వెళ్లాడు. ఓ చౌరస్తాకు చేరుకున్న అతడిపై సాయుధులు దాడి చేసి హతమార్చారు. 
 
2006లో నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో అబు సైఫుల్లా ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. 2001లో రాంపూర్‌లోని సీఆర్‌పీఎఫ్‌ క్యాంపుపై, 2005లో బెంగుళూరులోని ఐఐఎస్‌సీపై జరిగిన దాడుల్లో ఈ ఉగ్రవాది ప్రమేయం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments