Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంప్రదాయానికి ముగింపు పలుకనున్న బ్రిటన్ రాజు చార్లెస్-3

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (14:23 IST)
కొన్ని శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయానికి ముగింపు పలకలాని బ్రిటన్ రాజు చార్లెస్ ఓ నిర్ణయానికి వచ్చారు. పట్టాభిషేకం సమయంలో రాజు దుస్తులు ధరించాల్సివుంది. అయితే, ఈయన మాత్రం ఈ దఫా ఆర్మీ దుస్తులు ధరించాలన్న నిర్ణయం తీసుకున్నారు. పట్టుతో తయారు చేసిన రాజ వస్త్రాలకు బదులు ఆర్మీ యూనిఫాం ధరించనున్నారు. అలాగే, బ్రిటన్ రాజుగా మే నెల 6వ తేదీన చార్లెస్-3కు పట్టాభిషేకం జరుగనుంది. 
 
లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ అబేలో ఈ పట్టాభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగనుంది. ఆ తర్వాత రోజున విండర్స్ క్యాజిల్‌లో లోకూడా మహోత్సవ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి సామాన్య ప్రజానీకాన్ని కూడా ఆహ్వానిస్తారు. క్వీన్ ఎలిజబెత్-2 గత యేడాది సెప్టెంబరులో కన్నుమూసిన విషయం తెల్సిందే. ఆమె ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్ రాణిగా కొనసాగారు. ఆమె మరణానంతరం చార్లెస్-3 రాజుగా బాధ్యతలు స్వీకరించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments