Webdunia - Bharat's app for daily news and videos

Install App

భవిష్యత్తులో రెండో కొరియన్ యుద్ధం జరగకపోవచ్చు.. కిమ్..!!

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (12:59 IST)
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ప్రస్తుతం శాంతి ప్రవచనాలు పలుకుతున్నారు. ఎప్పుడూ దక్షిణ కొరియాతో పాటు అమెరికాపై గుర్రుగా వుండే కిమ్ ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు.

నిత్యం అణ్వస్త్రాలు తయారు చేస్తూ, క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తూ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించే కిమ్ ప్రస్తుతం అభివృద్ధిపై కన్నేశారు. ఇంకా పరిశ్రమలు నెలకొల్పడంపై దృష్టి పెట్టారు.
 
కొరియా యుధం ముగిసి 67 సంవత్సరాలైంది. సోమవారం రోజున (జూలై 27) 67వ వార్షికోత్సవాలు జరుపుకున్నారు. ఈ వార్షికోత్సవంలో కిమ్, మాజీ ఆర్మ్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

దేశం అణ్వస్త్రాలను కలిగి ఉందని, తమ దేశం జోలికి ఎవరు వచ్చినా ఊరుకోబోమని చెప్తూనే, అన్ని దేశాలు సరిహద్దు విషయాల్లో దౌత్యపరమైన చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, దీనికి ప్రధాన కారణం అత్యాధునిక ఆయుధాలు, అణ్వస్త్రాలే అని చెప్పుకొచ్చారు. ఉత్తర కొరియా సైతం అణ్వస్త్రాలను కలిగి ఉన్నట్టు అయన తెలిపారు. సమీప భవిష్యత్తులో రెండో కొరియన్ యుద్ధం జరగకపోవచ్చని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments