Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరణశిక్షల అమలుకు విషం కొరత.. ఎలక్ట్రిక్ చైర్ల కోసం కొత్త బిల్లు!

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (17:18 IST)
మరణశిక్షల్ని అమలు చేసేందుకు అవసరమైన విషం అందుబాటులో ఉండకపోవడంతో అమెరికాలోని వర్జీనియా ప్రజా ప్రతినిధులు కొత్త బిల్లును ఆమోదించనున్నారు. విషం రసాయనాలు అందుబాటులో ఉండకపోవడంతో ఎలక్ట్రిక్ చైర్లను వాడే విధానానికి అనుమతిస్తూ.. అమెరికా కొత్త బిల్లును ఆమోదించనున్నారు.  
 
విషంతో కూడిన ఇంజక్షన్ ఇస్తే, మెల్లగా మత్తులోకి జారుకుని మరణిస్తారని, దీనివల్ల అతి తక్కువ బాధ, మరణానికి చేరువయ్యేందుకు తక్కువ సమయం పడుతుందనే భావనలో చాలా దేశాలు ఈ విధానాన్నే అమలు చేస్తున్నాయి. 
 
అయితే వర్జీనియాలో మరణశిక్షలను విషపు (లెథల్) ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా అమలు చేస్తుండగా, ఇటీవలి కాలంలో ఈ తరహా ఔషధాల లభ్యత మందగించింది. దీంతో వర్జీనియా 'హౌస్ ఆఫ్ డెలిగేట్స్' ఎలక్ట్రిఫికేషన్ వైపు నడుస్తున్నారు. "కోర్టుల నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉండటంతోనే ఈ బిల్లును ప్రవేశపెట్టిన జాక్సన్ హెచ్ మిల్లర్ వ్యాఖ్యానించారు.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments