Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్గోషిప్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి జపాన్ విస్కీ.. తాగేందుకా?

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2015 (16:44 IST)
మానవ రహిత కార్గోషిప్‌లో అంతర్జాతీయ అంతరిక్షకేంద్రానికి జపాన్ విస్కీ చేరుకుంది. ఈ విస్కీ వ్యోమగాములు తాగేందుకు కాదని.. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేని చోట ఆల్కహాల్‌లో జరిగే మార్పులను అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు దీనిని పంపారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వీటిని అందజేసిన అనంతరం భూమికి ఆ వ్యోమనౌక బయల్దేరింది. సెప్టెంబరులో ఈ మానవ రహిత కార్గోషిప్ భూమికి చేరుకుంది. ఈ కార్గో షిప్ ద్వారా వ్యోమగాములకు అవసరమయ్యే నీరు, ఆహారం, దుస్తులు, ఇతర నిత్యావసర వస్తువులను, వాటితో పాటు పరిశోధనకు అవసరమైన జపాన్ కంపెనీకి చెందిన విస్కీని కూడా పంపించారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments