Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌లో భూకంపం... 30 మందికి గాయాలు

Webdunia
ఆదివారం, 23 నవంబరు 2014 (11:23 IST)
జపాన్ దేశంలోని నగానో నగరంలో భూకంపం ఏర్పడింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.8 గా నమోదు అయిందని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ అధికారులు వెల్లడించారు. 
 
భూకంప ధాటికి దాదాపు సుమారు ఆరు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని వారు తెలిపారు. దీంతో 30 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. కాగా వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. 
 
అయితే సునామీ విపత్తు వచ్చే సూచనలు ఏమి లేవని స్పష్టం చేశారు. 
నగానో నగరానికి దాదాపు 10 మైళ్ల దూరంలో ఈ భూకంపం గత రాత్రి సంభవించిందని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ తెలిపింది.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments