Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుళ్లూరులో ఏపీ సర్కారు రియల్ ఎస్టేట్ వ్యాపారం: జగన్ ఫైర్

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (13:59 IST)
రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నా.. సర్కారు రైతుల భూములను సేకరిస్తోందని వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్. జగన్ మోన్ రెడ్డి ఆరోపించారు.

నవ్యాంధ్ర రాజధాని పేరిట తుళ్లూరులో ఏపీ సర్కారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని జగన్ విరుచుకుపడ్డారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం ఉదయం పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియా మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా, రాజధాని నిర్మాణానికి అవసరమైన మేర ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నా, సర్కారు రైతుల భూములను సేకరిస్తోందని ఆరోపించారు. రైతుల నుంచి సేకరించిన భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన పేర్కొన్నారు.
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments