Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీలో వింత ఆచారం.. వారిని బోనులో వుంచి నదిలో ముంచుతారు

Webdunia
గురువారం, 9 మార్చి 2023 (12:25 IST)
ఇటలీలో వింత ఆచారం ఆనవాయితీగా వస్తుంది. ఇటలీలోని ట్రెంట్ పట్టణంలో హామిలిచ్చి అమలు చేయని రాజకీయ నేతలను చెక్కుబోనులో బంధించి నీటిలో ముంచుతారు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం అని స్థానికులు చెప్తున్నారు. 
 
తమ తప్పును సరిదిద్దుకునేందుకే రాజకీయ నేతలకు ఇలాంటి శిక్షను విధిస్తారు. ప్రతి ఏడాది జూన్‌లో టోంకా పేరుతో వేడుకలను నిర్వహించి మరీ హామీలు అమలు చేయని నేతలకు ఈ శిక్షను అమలు చేస్తారు. తాము ఎన్నుకున్న నేతలు బాధ్యతరాహిత్యంగా ప్రవర్తించారని వారికి గుర్తు చేస్తారు. 
 
చెక్క బోనులో హామీలను అమలు పరచని నేతలను బంధించి క్రేన్ సహాయంతో నదిలో ముంచుతారు. కొద్దిసేపే ముంచినా వారికి బుద్ధి వస్తుందని ట్రెంట్ పట్టణ వాసులు నమ్ముతారు. దీనిని కోర్టు ఆఫ్ పెనింటెన్స్ గా కూడా పిలుస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments