Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీలో వింత ఆచారం.. వారిని బోనులో వుంచి నదిలో ముంచుతారు

Webdunia
గురువారం, 9 మార్చి 2023 (12:25 IST)
ఇటలీలో వింత ఆచారం ఆనవాయితీగా వస్తుంది. ఇటలీలోని ట్రెంట్ పట్టణంలో హామిలిచ్చి అమలు చేయని రాజకీయ నేతలను చెక్కుబోనులో బంధించి నీటిలో ముంచుతారు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం అని స్థానికులు చెప్తున్నారు. 
 
తమ తప్పును సరిదిద్దుకునేందుకే రాజకీయ నేతలకు ఇలాంటి శిక్షను విధిస్తారు. ప్రతి ఏడాది జూన్‌లో టోంకా పేరుతో వేడుకలను నిర్వహించి మరీ హామీలు అమలు చేయని నేతలకు ఈ శిక్షను అమలు చేస్తారు. తాము ఎన్నుకున్న నేతలు బాధ్యతరాహిత్యంగా ప్రవర్తించారని వారికి గుర్తు చేస్తారు. 
 
చెక్క బోనులో హామీలను అమలు పరచని నేతలను బంధించి క్రేన్ సహాయంతో నదిలో ముంచుతారు. కొద్దిసేపే ముంచినా వారికి బుద్ధి వస్తుందని ట్రెంట్ పట్టణ వాసులు నమ్ముతారు. దీనిని కోర్టు ఆఫ్ పెనింటెన్స్ గా కూడా పిలుస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments