Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీలో వింత ఆచారం.. వారిని బోనులో వుంచి నదిలో ముంచుతారు

Webdunia
గురువారం, 9 మార్చి 2023 (12:25 IST)
ఇటలీలో వింత ఆచారం ఆనవాయితీగా వస్తుంది. ఇటలీలోని ట్రెంట్ పట్టణంలో హామిలిచ్చి అమలు చేయని రాజకీయ నేతలను చెక్కుబోనులో బంధించి నీటిలో ముంచుతారు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం అని స్థానికులు చెప్తున్నారు. 
 
తమ తప్పును సరిదిద్దుకునేందుకే రాజకీయ నేతలకు ఇలాంటి శిక్షను విధిస్తారు. ప్రతి ఏడాది జూన్‌లో టోంకా పేరుతో వేడుకలను నిర్వహించి మరీ హామీలు అమలు చేయని నేతలకు ఈ శిక్షను అమలు చేస్తారు. తాము ఎన్నుకున్న నేతలు బాధ్యతరాహిత్యంగా ప్రవర్తించారని వారికి గుర్తు చేస్తారు. 
 
చెక్క బోనులో హామీలను అమలు పరచని నేతలను బంధించి క్రేన్ సహాయంతో నదిలో ముంచుతారు. కొద్దిసేపే ముంచినా వారికి బుద్ధి వస్తుందని ట్రెంట్ పట్టణ వాసులు నమ్ముతారు. దీనిని కోర్టు ఆఫ్ పెనింటెన్స్ గా కూడా పిలుస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

చిరుత వేడుకలు జరుపుకుంటున్న రామ్ చరణ్ తేజ్ అభిమానులు

ఇంతకీ "దేవర" హిట్టా.. ఫట్టా...? తొలి రోజు కలెక్షన్లు ఎంత...?

మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments