Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీలో కరోనా.. రోడ్లపై డబ్బు.. నిర్లక్ష్యంతో 2,500మంది మృతి

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (13:50 IST)
ఇటలీలో కరోనా వైరస్ సోకిన ప్రజలు వైరాగ్యంతో డబ్బులను రోడ్లపై పారేస్తున్నారు. కానీ ఇది చాలామంది ఇదంతా నిజమే అన్నట్లు నమ్మేస్తున్నారు. అయితే ఇటలీలో డబ్బు రోడ్లపై పారేస్తున్నారనే వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. 
 
అవి ఇటలీలో తీసిన ఫొటోలు కాదని, వాటికి కరోనాతో ఎలాంటి సంబంధమూ లేదని తెలిసింది. ద్రవ్యోల్బణంతో చితికిపోతున్న వెనుజువెలాలో రద్దు చేసిన పాత నోట్లను రోడ్లపై పారేయగా తీసని ఫొటోలను ఇటలీలో తాజా ఫొటోలుగా ప్రచారం చేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. కరోనా చైనాలో తగ్గుముఖం పడుతున్న వేళ.. ఇటలీలో కలకలం సృష్టిస్తోంది. ఇంకా కరోనా వైరస్ జనాన్ని వేటాడుతోంది. ఇప్పటివరకు 2,500 మంది చనిపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కొంత, ప్రజలు పట్టించుకోకపోవడం వల్ల రెండు వారాల్లో ఇటలీ పరిస్థితి భయంకరంగా తయారైంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments